హైకోర్టు పర్యవేక్షణలో జగన్ కేసు విచారణ: కొట్టివేత

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జగన్ ఆస్తుల కేసు హైకోర్టులో పర్యవేక్షణలో జరపాలన్న పిటిషన్ను కొట్టి వేసింది. ఆర్టికల్ 226 ప్రకారం ఈ పిటిషన్ విచారణార్హమైనదని పేర్కొంది. మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాద రావును క్యాబినెట్ నుండి తొలగించాలన్న పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పైన విచారణ జూన్ 5వ తేదికి వాయిదా వేసింది.
నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్పై వాదనలు
జగన్ ఆస్తుల కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ పైన సుప్రీం కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి.
సిబిఐ తరఫు లాయర్లు బొగ్గు కుంభకోణం కేసులో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసును వాయిదా వేయాలని కోర్టును సిబిఐ కోరింది. ఇందుకు నిమ్మగడ్డ, విజయ సాయి రెడ్డి తరఫు లాయర్లు అంగీకరించారు. దీంతో కేసును కోర్టు వాయిదా వేసింది.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications