తెలంగాణ: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అగ్నివేశ్ ఫైర్

తెలంగాణ ఏర్పాటు చేస్తే హర్యానా, పంజాద్ మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే అక్కడ బతుకుందని, లేదంటే రెండు ప్రాంతాల్లో మనుగడ కష్టం అని అగ్నివేష్ హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ పార్లమెంటులో దీక్ష చేపట్టిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సంసద్ సత్యాగ్రహ దీక్షకు స్వామి అగ్నివేష్, బీజేపీ నేతలు ఉమా భారతి, స్మృతి ఇరానీలు మంగళవారం మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మరో నేత ఉమాభారతి అన్నారు. బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం అందరూ కలిసి పోరాటం చేయాలని ఉమాభారతి పిలుపునిచ్చారు.
తెలంగాణ నినాదాల హోరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెవులకు చేరాలని నటి, బిజెపి ఎంపి స్మృతి ఇరానీ అన్నారు. రెండు రోజుల సత్యాగ్రహ దీక్ష అనంతరం తెలంగాణ జెఎసి కార్యకర్తలు, నాయకతులు పార్లమెంటు వైపు దూసుకెళ్లారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications