తెలంగాణ: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అగ్నివేశ్ ఫైర్

తెలంగాణ ఏర్పాటు చేస్తే హర్యానా, పంజాద్ మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే అక్కడ బతుకుందని, లేదంటే రెండు ప్రాంతాల్లో మనుగడ కష్టం అని అగ్నివేష్ హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ పార్లమెంటులో దీక్ష చేపట్టిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సంసద్ సత్యాగ్రహ దీక్షకు స్వామి అగ్నివేష్, బీజేపీ నేతలు ఉమా భారతి, స్మృతి ఇరానీలు మంగళవారం మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మరో నేత ఉమాభారతి అన్నారు. బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం అందరూ కలిసి పోరాటం చేయాలని ఉమాభారతి పిలుపునిచ్చారు.
తెలంగాణ నినాదాల హోరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెవులకు చేరాలని నటి, బిజెపి ఎంపి స్మృతి ఇరానీ అన్నారు. రెండు రోజుల సత్యాగ్రహ దీక్ష అనంతరం తెలంగాణ జెఎసి కార్యకర్తలు, నాయకతులు పార్లమెంటు వైపు దూసుకెళ్లారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications