విజయమ్మతో భేటీ: వైయస్ జగన్ పార్టీలోకి దాడి?

హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో శుక్రవారం జగన్ను కలిసి మిగతా విషయాలు మాట్లాడుకోనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈనెల 6న విజయలక్ష్మి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. విశాఖలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని, కొణతాలతో సఖ్యతతో పనిచేస్తానని హామీ ఇచ్చి, తన కుమారుడు రత్నాకర్కు అనకాపల్లి లేదా విశాఖ పశ్చిమసీటు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.
అయితే, దాడి వీరభద్రరావు మాత్రం ఈమధ్య మంత్రి గంటా శ్రీనివాసరావును కలుసుకోవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో 'కిరణ్కుమార్ రెడ్డి టచ్లో ఉన్నారు' అని దాడి కుమారుడు రత్నాకర్ అంటున్నారు. దాడి చూపు కాంగ్రెస్ వైపు ఉన్నదనే ఊహాగానాలు వస్తున్నాయి.
అయితే, దాడి వీరభద్రరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండోసారి శాసనమండలికి నామినేట్ చేయకపోవడంతో దాడి వీరభద్రరావు అలిగారు. దాంతో ఆయన టిడిపికి గుడ్బై చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications