కుటుంబాన్ని ఒకే వేదికపైకి తేనున్న హీరో కల్యాణ్రామ్!

ఈ కార్యక్రమానికి అతను తన మావయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తండ్రి నందమూరి హరికృష్ణ, బాబాయ్ నందమూరి బాలకృష్ణ, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్లను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారికి పంపించారు. ఓం చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరులోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కల్యాణ్ రామ్ కుటుంబాన్ని కూడా ఒకే వేదిక పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.
నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు చంద్రబాబు, బాలకృష్ణల పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. హరికృష్ణ పలుమార్లు తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల న్యూఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నందమూరి - నారా కుటుంబాలు ఒకే వేదిక పైకి వచ్చాయి. లక్ష్మీ పార్వతి, పురంధేశ్వరి, చంద్రబాబు, జూనియర్ సహా అందరు ఒకే వేదికపై కనిపించారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ బాబు, బాలయ్య, హరి, జూనియర్లను ఒకే వేదికపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications