మారుతారు: రఘుపై కెటిఆర్, కుటుంబంలో విభేదాల్లేవు

రఘునందన రావు విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన రావు తమ పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆయన పచ్చి అవకాశవాది అన్నారు. ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవనన్నారు.
కాగా, తాను వస్తుంటే రెండు వాహనాల్లో రెక్కీ నిర్వహించారని, ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని రఘునందన రావు శుక్రవారం డిజిపి దినేష్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. కొన్ని వాహనాల నంబర్లను కూడా ఆయన ఇచ్చారు. తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందన్నారు.
పద్మాలయ విషయంలో తాను హరీష్ రావుపై విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రఘునందన్ వినతి పత్రం స్వీకరించిన డిజిపి.. మెదక్ ఎస్పీని కలవాల్సిందిగా సూచించారు. రఘునందన్కు రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీని ఆదేశించినట్లు చెప్పారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications