రాష్ట్రపతికి పుస్తకాలిచ్చిన బాబు: సబిత గుండె దిటువు

తేడా ఉంది: సుధీర్ రెడ్డి
కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని సబితా ఇంద్రా రెడ్డి చెప్పారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. కేంద్రమంత్రుల కేసుకు, రాష్ట్ర మంత్రుల కేసుకు చాలా తేడా ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
కార్యకర్తలా పని చేస్తా!: సబిత
తాను మంత్రిగా ఉండి కూడా పార్టీ కోసం కార్యకర్తలా పని చేశానని సబితా ఇంద్రా రెడ్డి తన వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్న నేతలు, సన్నిహితులతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. తాను ఇప్పటి వరకు పార్టీ కోసం కార్యకర్తలా పని చేశానని, ఇక ముందు కూడా అలాగే పని చేస్తానని చెప్పారు. కాంగ్రెసు బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జగన్ కేసులో తాను బిజినెస్ రూల్స్ ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆమె చెప్పారు. జీవితంలో తాను ఎన్నో గెలుపోటములు తాము చూశామని, ఇంద్రా రెడ్డి హయాం నుండే ఎన్నో పోరాటాలు చేశామని, భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని సబితా ఇంద్రా రెడ్డి తన వర్గానికి ధైర్యం నూరిపోస్తున్నారు. సబితా రెడ్డితో డిజిపి దినేష్ రెడ్డి కూడా భేటీ అయ్యారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications