రాష్ట్రపతికి పుస్తకాలిచ్చిన బాబు: సబిత గుండె దిటువు

తేడా ఉంది: సుధీర్ రెడ్డి
కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని సబితా ఇంద్రా రెడ్డి చెప్పారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. కేంద్రమంత్రుల కేసుకు, రాష్ట్ర మంత్రుల కేసుకు చాలా తేడా ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
కార్యకర్తలా పని చేస్తా!: సబిత
తాను మంత్రిగా ఉండి కూడా పార్టీ కోసం కార్యకర్తలా పని చేశానని సబితా ఇంద్రా రెడ్డి తన వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్న నేతలు, సన్నిహితులతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. తాను ఇప్పటి వరకు పార్టీ కోసం కార్యకర్తలా పని చేశానని, ఇక ముందు కూడా అలాగే పని చేస్తానని చెప్పారు. కాంగ్రెసు బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జగన్ కేసులో తాను బిజినెస్ రూల్స్ ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆమె చెప్పారు. జీవితంలో తాను ఎన్నో గెలుపోటములు తాము చూశామని, ఇంద్రా రెడ్డి హయాం నుండే ఎన్నో పోరాటాలు చేశామని, భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని సబితా ఇంద్రా రెడ్డి తన వర్గానికి ధైర్యం నూరిపోస్తున్నారు. సబితా రెడ్డితో డిజిపి దినేష్ రెడ్డి కూడా భేటీ అయ్యారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications