నిమ్మగడ్డ లింక్స్: కెసిఆర్పై సిబిఐ గడప తొక్కిన రఘు

తెరాస అగ్రనాయకత్వానికి సంబంధించిన అవతకవకలపై తాను జెడికి ఫిర్యాదు చేశానని, తన వద్ద ఉన్న ప్రాథమిక ఆధారాలను ఆయనకు అందించానని చెప్పారు. లీగల్ డిపార్టుమెంటుతో చర్చించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ అవసరమైతే తనను పిలిచి మాట్లాడుతానని చెప్పారన్నారు.
మరిన్ని సాక్ష్యాలు అవసరమైతే ఇస్తానని చెప్పారు. పార్టీ అక్రమ వసూళ్ల పైన తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తెరాస అగ్రనాయకత్వంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. స్టైలిష్ హోమ్స్ ఎండి తుమ్మల రంగారావుతో తెరాస ముఖ్య నేతలకు సంబంధాలు ఉన్నాయని రఘునందన రావు ఆరోపించారు.
దీనిపై పూర్తి విచారణ జరిపించాలని తాను కోరినట్లు చెప్పారు. కాగా సిబిఐకి అందజేసిన ప్రాథమిక ఆధారాల కాపీలను రఘునందన్ విలేకరులకు ఇచ్చారు. తెరాస అగ్ర నేతలు నిమ్మగడ్డ ప్రసాద్ నుండి రూ.10 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. న్యాయనిపుణులతో చర్చించి మళ్లీ పిలుస్తామని జెడి చెప్పారన్నారు. నిమ్మగడ్డ, కోనేరు రంగారావుల వ్యాపార లావాదేవీలను హరీష్, కెసిఆర్ నిర్వహించారని ఆరోపించారు. కస్టడీలో ఉన్న వారిని విచారిస్తే అన్నీ బయటపడతాయన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications