కేంద్రమంత్రి, ఎంపి రాజయ్యకు నాన్బెయిలబుల్ వారెంట్

గతేడాది స్టేషన్ ఘనపూర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల సమయంలో రాజయ్య, బలరామ్ నాయక్లు స్థానికంగా ఓ ప్రార్థనా మందిరంలో కాంగ్రెసు కండువాతో వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం బయట బహిరంగ సభలో మాట్లాడారు.
కడియంపై ఎర్రబెల్లి ఫైర్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి పదవి కోసమే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై టిడిపి స్పష్టతతో ఉందని కడియం హోంశాఖకి లేఖ ఇవ్వడం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.
కడియం తెలంగాణవాదులను ఫూల్స్ని చేశారని ఎర్రబెల్లి మండిపడ్డారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ మారేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాను టిడిపి తరఫున పాలకుర్తి నుండి పోటీ చేసి మంత్రిని అవుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి గెలుపును ఎవరు ఆపలేరన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications