కేంద్రమంత్రి, ఎంపి రాజయ్యకు నాన్బెయిలబుల్ వారెంట్

గతేడాది స్టేషన్ ఘనపూర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల సమయంలో రాజయ్య, బలరామ్ నాయక్లు స్థానికంగా ఓ ప్రార్థనా మందిరంలో కాంగ్రెసు కండువాతో వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం బయట బహిరంగ సభలో మాట్లాడారు.
కడియంపై ఎర్రబెల్లి ఫైర్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి పదవి కోసమే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై టిడిపి స్పష్టతతో ఉందని కడియం హోంశాఖకి లేఖ ఇవ్వడం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.
కడియం తెలంగాణవాదులను ఫూల్స్ని చేశారని ఎర్రబెల్లి మండిపడ్డారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ మారేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాను టిడిపి తరఫున పాలకుర్తి నుండి పోటీ చేసి మంత్రిని అవుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి గెలుపును ఎవరు ఆపలేరన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications