చర్చకు సిద్ధమా: వైయస్ జగన్ పార్టీకి గండ్ర సవాల్

అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానానికి డెడ్లైన్లు పెడుతున్నారని ఆయన అన్నారు. వారు పార్టీని వీడుతారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. తమకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు.
తమ పార్టీ అధిష్టానం పెద్దల భిన్నమైన ప్రకటనల వల్లనే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. నాయకుల వలసల వల్ల పార్టీల మధ్య ఐక్యత కోల్పోయి తెలంగాణ ఏర్పాటుకు విఘాతం ఏర్పడుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో చలితీవ్రతకు ఇచ్చినట్లే మన రాష్ట్రంలో వడ దెబ్బ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి పి. శంకరరావు కూడా డిమాండ్ చేశారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications