వేధిస్తున్నారు: పాణ్యం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఫిర్యాదు

ఎమ్మెల్యే తన ఇంట్లోనే కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటిని రక్షించుకునేందుకు తాను కోర్టులో పోరాడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను తన సోదరి ఇంట్లో ఉంటున్నానని, ఆ ఇంటిని కూడా కబ్జా చేసేందుకు తన అనుచరులను పంపించారని మహిళ ఆరోపిస్తున్నారు. పోలీసుల అండతో తనను చంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని చెప్పారు. స్థానిక ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, దానిని తాను అడ్డుకున్నందుకే తనపై కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని తాను హెచ్చార్సీలో ఫిర్యాదు చేశానని చెప్పారు.
కిడ్నాప్ కేసులో....
ఓ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు మేఘనాథ్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు కృష్ణా జిల్లాలో అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో చంద్రమౌళి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications