అంత అహంకారమొద్దు: సిఎం 'డెడ్లైన్'పై కెటిఆర్ ఫైర్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వంటి డూప్లికేట్ గాంధీల నాయకత్వంలో జాతిపిత మహాత్మా గాంధీ నేర్పిన విలువలను తుంగలో తొక్కారన్నారు. పెట్టుబడిదారులైన ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుల వంటి వారిని బుజ్జగించి తెలంగాణ ఎంపిల పట్ల వివక్ష వహించడమేమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలకు ఓ న్యాయం, టిఎంపీలకు ఓ న్యాయమా అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలకు ఆ పార్టీలో గౌరవం లేదని, తెలంగాణవాదులకు కనీస గౌరవం లేదని, ఈ ప్రాంత కాంగ్రెసు నేతలు తమ ఆత్మగౌరవం చంపుకొని అందులో కొనసాగడమెందుకన్నారు. అందులోనే కొనసాగితే తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. ముఖ్యమంత్రి అహంకారపు మాటలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెసును సమాధి చేసేందుకు కిరణ్ కంకణం కట్టుకున్నారన్నారు.
గురువారం పార్లమెంటు సభ్యుల చేరిక ఆరంభం మాత్రమేనని, త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కాగా, గురువారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ ఎంపీల రాజీనామా వారి వ్యక్తిగతమని, కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానానికి చెప్పుకోవాలే గానీ డెడ్లైన్లు పెట్టడం సరికాదని విమర్శించారు. దీనిపై కెటిఆర్ మండిపడ్డారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications