డిఎల్పై గొంతు పెంచిన కిరణ్ కుమార్ రెడ్డి వర్గం

కడప జిల్లాలో రవీంద్రా రెడ్డి కాంగ్రెసు పార్టీని నష్టపరిచారని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో డిఎల్ పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేశారని ఆయన నిందించారు. ప్రభుత్వ పథకాలు అమలు జరగడం లేదనే డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శలను ఆయన ఖండించారు.
ప్రభుత్వ పథకాలను డిఎల్ రవీంద్రా రెడ్డి బహిరంగంగా విమర్శించడం కాంగ్రెసు శ్రేణులను బాధపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. లోపాలుంటే సూచనలు చేయాలి గానీ విమర్శించడం సమంజసం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అధిష్టానం ఆదేశం మేరకే డిఎల్ను ముఖ్యమంత్రి బర్తరఫ్ చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఇతరులను బెదిరించేందుకు వేటు వేశారని తాను అనుకోవడం లేదని అన్నారు.
మంత్రి మండలిలో ఎవరిని ఉంచాలో, ఎవరి తీసేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఉందని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు అధిష్టానం అనుమతితోనే డిఎల్ రవీంద్రా రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. సీనియర్ మంత్రులు పార్టీ కోసం పనిచేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications