వివాదంలో మరో మంత్రి: మహీధర్కు హైకోర్టు నోటీసులు

మంత్రి మహీధర్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మదనపల్లి శాసన సభ్యుడు షాజహాన్ భాషాకు కూడా నోటీసులు పంపించింది. రెండు వారోల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శకుంతల దేవిపై వచ్చిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినా మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోలేదని, ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చినా, నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని రమణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే, మంత్రి ఆస్తులపై ఎసిబి, సిబిఐలతో విచారణ జరిపించాలని అతను తన పిటిషన్లో కోరారు.
బయ్యారం గనులపై పిల్
విశాఖ ఉక్కుకు బయ్యారం గనుల కేటాయింపు పైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖ ఉక్కుకు బయ్యారం గనుల కేటాయింపును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications