ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు: వైయస్ విజయమ్మ వ్యాఖ్య

కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడుతాయని ఆమె అన్నారు. ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయాలన్నారు. అదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి పైన, జగన్ సెంటిమెంట్ పైనే నమ్మకం పెట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దన్నారు. అందరూ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలన్నారు.
స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు, నేతలు చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కార్యకర్తలను ఎలా చూసుకున్నారో జగన్ అలాగే చూసుకుంటారని అన్నారు.
ఎన్నికలలో బిసిలకు న్యాయం చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదన్నారు. సకాలంలో స్థానిక ఎన్నికలు జరగక పోవడం వల్ల గ్రామాలలో ఈ రోజు అన్నీ సమస్యలే ఉన్నాయని చెప్పారు. నాడు వైయస్ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించారని చెప్పారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications