జగన్ అరెస్ట్: పనబాకపై బాంబు పేల్చిన మోపిదేవి బ్రదర్

ఈ సమయంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు అరెస్టైన సమయంలో పనబాకను కలిస్తే జగన్కు వ్యతిరేకంగా కోవర్టుగా మారితే బయటకు తీసుకు వస్తామని ఆమె చెప్పారని ఆరోపించారు. జైలులో ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదన్నారు. వైద్య సాయం కోసం మంత్రి కొండ్రు మురళిని కలిసి బతిమాలినా వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు.
వైయస్ అధికారంలోకి తెస్తే ఎఫ్ఐఆర్లో పెట్టారు: విజయమ్మ
26 జివోల కేసు రాజకీయ ప్రేరేపిత కుట్ర అని వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కష్టపడి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే, జగన్ కేసులో ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 26 జివోల విషయంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారన్నారు.
వైయస్ పైన, జగన్ పైన అభిమానంతో పార్టీలో చేరుతున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. జగన్ని అరెస్టు చేసేందుకు మోపిదేవిని బలి చేశారన్నారు. మోపిదేవిని అరెస్టు చేసే సయంలో వారం రోజుల్లో బయటకు తీసుకు వస్తామని చెప్పి తీసుకు రాలేదని ఆరోపించారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయని, వారి పాపం పండే రోజు వస్తుందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications