గుట్టు విప్పు: చిరంజీవి అల్లుడు శిరీష్పై బిజెపి ఒత్తిడి

శిరీష్ భరద్వాజ్ ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ అంశంతో తెలంగాణ ప్రాంతంలో పాగా వేయాలని వ్యూహరచన చేసిన బిజెపి సీమాంధ్రలో శిరీష్ భరద్వాజ్ను వాడుకోవడం ద్వారా కాస్తా ప్రయోజనం పొందవచ్చునని చూస్తోందని అంటున్నారు. మెగా కుటుంబం గురించి శిరీష్ భరద్వాజ్ వివాదం లేపితే అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట.
తాను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే బిజెపిలో చేరానని, వివాదం సృష్టించడానికి కాదని శిరీష్ భరద్వాజ్ చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సామాజిక సేవ ద్వారా, ఉత్తమ రాజకీయాల ద్వారా తానేమిటో నిరూపించుకోవాలనేది తన ప్రయత్నమని, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి ప్రయోజనం పొందాలని అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు.
తనకు రాజకీయాల పట్ల కూడా ఆసక్తి లేదని, అయితే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చానని, మోడీ సిద్ధాంతాలు నచ్చి వచ్చానని శిరీష్ చెబుతున్నట్లు సమాచారం.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్బాబు మాటల యుద్ధం -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications