31న యుపిఎ మీట్: తెలుగు మీడియాకు ఆజాద్

ఇందులో భాగంగానే ఈ నెల 29వ తేదీన యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని శనివారం వార్తలు వచ్చాయి. కానీ, ఈ నెల 31వ తేదీన సమావేశం జరగనున్నట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణపై యుపిఎ సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాత కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం జరగవచ్చునని చెబుతున్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇదిలా వుంటే, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ అజాద్ ఆంధ్రప్రదేశ్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధులను ఆదివారం ఆయన ఆహ్వానించారు. తెలంగాణపై ఆయన కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర విభజనపై సంప్రదింపులు పూర్తవడంతో కాంగ్రెస్, యుపిఎ ప్రభుత్వం తమ వైఖరులను వెల్లడించాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆజాద్ ఏం చెబుతారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్ర విభజన విషయంలో ఇటీవలి వరకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేసిన ఆజాద్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications