జగన్కు ఎమ్మెల్యే కూన శ్రీశైలం గుడ్బై, కాంగ్రెస్ గూటికి!

వైయస్ జగన్తో పాటు రంగారెడ్డి జిల్లా పార్టీ కో ఆర్డినేటర్లు కూడా రాజీనామా చేశారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట మార్చినందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు కూన చెప్పారు. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ గూటికి జలగం సోదరులు?
ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు తనయులు జలగం ప్రసాద్ రావు, జలగం వెంకట్రావ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని సమాచారం. సోదరులిరువురూ ఢిల్లీలో 10వ తేదీన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారట.
ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో వారు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీతో విభేదించి, బహిష్కరణకు గురై దూరంగా ఉన్న ఇద్దరు సోదరులు కాంగ్రెస్లో చేరేందుకు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications