న్యాయమంటే సమైక్యవాదమా: జగన్పై కెకె, జిట్టా ఫైర్

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్ర సమితితో 2004లో పొత్తు పెట్టుకున్న విషయం మర్చిపోయారా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం పూటకోమాట మాట్లాడం సరికాదన్నారు. జగన్, విజయమ్మలది విభజన విషయంలో ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. పూటకో మాట్లాడటమే మీ విశ్వసనీయతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు ఏమాత్రం చీము, నెత్తురు ఉన్నా వారు వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ లేని పార్టీకి పుట్టగతులుండవన్నారు. సమైక్య ఉద్యమం పేరుతో గందరగోళం సృష్టించవద్దన్నారు. సీమాంధ్రుల ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమమని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం పుట్టుడు ఉద్యమమన్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు పైన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజీనామాల నుండి రేపటి దీక్ష వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీది మొత్తం మోసమే అన్నారు. ఆ పార్టీ ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేస్తోందని నిప్పులు చెరిగారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications