ఒంటరిగా వెళ్లొద్దు, మనకు కృష్ణుడు లేడు: హేమమాలిని

ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాలను, పోలీసులను కోరారు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లవద్దని, దీనిని తీసిపారేయకండని, ఏమైనా జరగవచ్చునని, మీరు కూడా బాధితురాలు కావొచ్చునని ఆమె జాగ్రత్త చెప్పారు.
మిమ్మల్ని రక్షించేందుకు ఎవరు ముందుకు రారని, శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించారని, అలాగని ద్రౌపదితో పోల్చుకొని కృష్ణుడు వచ్చి కాపాడుతాడని అనుకోవద్దన్నారు. కాగా, ఇటీవల దేశంలో వరుస అత్యాచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంబై సాముహిక అత్యాచారం నేపథ్యంలో ఆమె పై విధంగా స్పందించారు.
ముంబై అత్యాచార నిందితులపై విచారణ
ముంబై ఫోటో జర్నలిస్టు పాత్రికేయురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు బుధవారం సంఘటన స్థలమైన శక్తి మిల్స్ ప్రాంగణానికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆ నేరానికి దారి తీసిన సంఘటనల క్రమాన్ని, నిందితులు అత్యాచారానికి పాల్పడ్డ తీరును తెలుసుతున్నారు. మరోవైపు బాధితురాలిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె అనుబంధ వాంగ్మూలాన్ని కూడా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications