దినేష్ రెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణకు సుప్రీం ఆదేశం

దినేష్ రెడ్డి సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు డిజిపి కుటుంబ సభ్యులు వై. రవిప్రసాద్, ఎ కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలని కోరుతూ ఉమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
ఉమేష్ కుమార్ పిటిషన్లోని అభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు దినేష్ రెడ్డికి స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. డిజిపి భార్య రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్ల్లో 90 ఎకరాల భూములను విక్రయించడమూ కొనడమూ చేశారని ఉమేష్ కుమార్ ఫిర్యాదు ఆరోపించారు.
దినేష్ రెడ్డి తన భార్య పేరుతో బినామీగా ఆస్తులను కూడబెట్టారని ఉమేష్ కుమార్ ఆరోపించారు. కాగా, షూ కుంభకోణంలో ఉమేష్ కుమార్ నిందితుడిగా ఉన్నారని దినేష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications