ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని, గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్కు కొత్త ఎస్ఈసీ ఎంపికపై స్పష్టత వచ్చింది. మాజీ సీఎస్ నీలం సాహ్నినిని కొత్త ఎస్ఈసీ చేయాలని అనుకుంది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్కు ప్రతిపాదనలు పంపించింది. ఆమె నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా సాహ్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ నెలాఖరుతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో ఎస్ఈసీని నియమించారు. సీఎం ముఖ్య సలహాదారు పదవీకి రాజీనామా చేసి.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని పదవీ కాలం ముగియడంతో ముఖ్య సలహాదారుగా సీఎం జగన్ నియమించుకున్నారు.

పంచాయతీ ఎన్నికల వాయిదాపై ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య వివాదం చెలరేగింది. ఆయన నియామకం చెల్లదని.. హైకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తిరిగి ఆయన బాధ్యతలు చేపట్టి స్థానిక ఎన్నికలను నిర్వహించారు. ఈ నెల 31వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త ఎస్ఈసీని నియమించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications