APSRTC: శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో రాయితీ..!
ఏపీఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్ లపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్ టికెట్లపై 10 శాతం రాయితీ రానుంది. ఉదాహరణకు టికెట్ ధర రూ.1,500 ఉంటే.. మీకు రూ.150 తక్కువ పడుతుంది.
అంటే మీరు రూ. 1,350 చెల్లిస్తే సరిపోతుంది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని మార్గాల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ 30 వరకే రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ పెరుగుతోంది.

తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాగా.. తెలంగాణలో ఇంకా కార్పొరేషన్ గా కొనసాగుతోంది. తెలంగాణలో ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications