నిరుద్యోగులకు శుభవార్త: 11,735 అంగన్ వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
అమరావతి: ఏపీలో మహిళా నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా 11,735 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని మంత్రి పీతల సుజాత బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్ వాడీ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగినా పీడీలే పూర్తి బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు. గతంలో లంచాలు తీసుకొని అంగన్ వాడీ నియామకాలను నచ్చిన వారికి ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అంగన్ వాడీ నియామకాల్లో తేడాలు వచ్చినా, లంచాలు తీసుకుని పోస్టులు భర్తీ చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాలకు చెందిన పీడీలే భర్తీ చేస్తారని ఆమె తెలిపారు. ఈ మొత్తం విధానాన్ని కలెక్టర్లు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రులు పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్ఎంఎస్ ఉద్యమం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్ఎంఎస్ ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, నగరాధ్యక్షుడు మల్లాది విష్ణులు ప్రారంభించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహా కేంద్రమంత్రులకు ఎస్ఎంఎస్ ద్వారా నిరసన తెలిపాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications