షాకింగ్: ఆమెకు 30, భర్తతో గొడవపడి 16 ఏళ్ల బాలుడితో వెళ్లిపోయిన వైనం
ఒంగోలు: ఓ ముప్పై ఏళ్ల మహిళ 16 ఏళ్ల బాలుడితో పారిపోయిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలుడు, ఆమె పక్కపక్క ఇళ్లలో ఉంటారు.
వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా సన్నిహిత సంబంధం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భార్య తాను ఊరు వెళ్తున్నానని చెబుతూ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అదే రోజు నుంచి బాలుడు కూడా కనిపించలేదు. అతని సెల్ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది.

బాలుడి స్నేహితులను విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు కనిపించటం లేదని ఫిర్యాదు చేయడంతో పాటు అతను వెళ్లిపోవడానికి గల కారణం చెప్పారు. దీంతో పోలీసులు బాలుడి అదృశ్యం కేసు నమోదు చేసి, ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications