చాక్లెట్లు చూపించి 52 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ఓ పాఠశాలలో నలుగురు బాలికలను లైంగికంగా వేధిస్తున్న 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. గత ఆరు నెలలుగా అతను బాలికలను వేధిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని సూర్యనారాయణ రెడ్డిగా గుర్తించారు. అతను దర్జీ.

ఇతని ఇల్లు ఎలిమెంటరీ పాఠశాలకు పక్కన ఉంది. దీంతో, అతను చిన్నారులు బయటకు వచ్చినప్పుడు చాక్లేట్లు, బిస్కట్లు తదితరాలు ఆశ చూపించి, వారిని రప్పించుకునే వాడు. వారిని ఎక్కడెక్కడో ముట్టుకునే వాడు.
అతని బాధిత నలుగురు బాలికలలో ముగ్గురు ఏడేళ్లలోపే వారే. నాలుగో బాలికకు తొమ్మిదేళ్లు. ముగ్గురు మూడో తరగతి, తొమ్మిదేళ్ల బాలిక ఐదో తరగతి చదువుతోంది. ఈ విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు విషయం తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications