బలవంతంగా పెళ్ళిచేస్తున్నారంటూ కూతురు ఫిర్యాదు
ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.అయితే తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో పారిపోయినట్టు చెప్పారు.
కర్నూల్: ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.అయితే తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో పారిపోయినట్టు చెప్పారు.
కర్నూల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయింది. అయితే ఆమెను ఓ యువకుడు కిడ్నాప్ చేశాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఆ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్ళిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఓ వినతిపత్రం రాశారు.
తనను ఎవరూ కూడ కిడ్నాప్ చేయలేదన్నారు. పెళ్ళిచేయకుండా తల్లిదండ్రులను ఒప్పించాలని ఆమె ఎస్పీకి రాసిన వినతిపత్రంలో కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక వినతి మేరకు తల్లిదండ్రులను పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications