విద్యామంత్రిగా కార్పోరేట్ కాలేజీలపై గంటా
అమరావతి: కార్పోరేట్ కాలేజీల్లో మరణాలపై మంత్రి గంటా సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీలపై కొరడా ఝళిపిస్తామని హెచ్చరించారు.
Recommended Video

IIIT Camp Office Inauguration In Ongole | Ganta Srinivasa rao | Oneindia Telugu
కార్పోరేట్ కాలేజీల్లో వరుసగా విద్యార్థులు మరణించడంతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో 25 ఏళ్లుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కీలకంగా పని చేస్తున్నారు. 2009 వరకు టీడీపీలో ఉన్న గంటా శ్రీనివాసరావు. ఎన్నికలకు ముందే ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందారు.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఏపీ మంత్రిగా పని చేశారు.
2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయి మళ్లీ విజయం సాధించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలంలో కూడ గంటా శ్రీనివాసరావు మంత్రిగా పనిచేశారు.
More From
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications