ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు:ఎండీ సురేంద్రబాబు
విజయవాడ: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ తరుపున ఎన్నో చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు చెప్పారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి తీసుకున్న చర్యలు వివరించారు.
ఆర్టీసీలో అదనపు సిబ్బందిని నియమించి సెలవుల విషయమై తలెత్తుతున్న ఇబ్బందులు తొలగించామని వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు సంస్థ నుంచి పదవీ విరమణ చేసిన వారికి సంబంధించి 20,200 మంది పెన్షన్లు పెండింగ్లో ఉన్నట్టు గుర్తించామన్నారు. వీలైనంత త్వరగా పాత బకాయిలు చెల్లించే పనిలో ఉన్నామన్నారు.

అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఒక శుభవార్త ఉందని, జూన్లో పదవీ విరమణ చేసే వారికి అదే రోజున బెనిఫిట్స్ ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ఇకపై చార్జి మెమోలతో వేధించే పద్ధతి ఉండదన్నారు. అలాగే ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఒక విధానం మంచి సత్ఫలితాన్నిస్తోందన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల వేళలను మార్చడం అనే నిర్ణయం వల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిందని ఎండీ తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications