మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా (ఫోటోలు)
హైదరాబాద్: మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2015 అందాల కిరీటాన్ని కేరళకు చెందిన ఎలీనా గెలుచుకుంది. హైదరాబాద్లోని మారియట్ హోటల్లో నిర్వహించిన ఫైనల్స్లో ఐదు రాష్ట్రాలకు చెందిన 17 మంది భామలు అందాల కిరీటం కోసం పోటీపడ్డారు.
అందాల పోటీలో కర్ణాటకకు చెందిన నేహాశెట్టి, కేరళకు చెందిన గాయత్రి ఫస్ట్, సెకండ్ రన్నరప్గా నిలిచారు. హైదరాబాద్లోని మారియట్ హోటల్లో నిర్వహించిన ఈ ఫైనల్స్లో అందాల భామలు తళుక్కుమన్నారు.
భారత వనితలోని భావ వ్యక్తీకరణ స్వేఛ్చను, మేధస్సును వెలికితీయడం ఈ బ్యూటీ కాంటెస్ట్ ముఖ్య ఉద్దేశం. దక్షణ భారతదేశ యుతను, సంస్కృతి సాంప్రదాయాలనూ ఈ కార్యక్రమం ఒక్కచోటికి చేర్చి వీటి ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది.
మిస్ సౌతిండియా పెజెంట్ పెగాసస్ ఈవెంట్ మేకర్స్ వారి సృష్టి. అదే విధంగా మిస్ తమిళనాడు నజ్రీన్, మిస్ తెలంగాణ టీనా మంగ్వానీ, మిస్ కర్ణాటక శ్రీనిధి, మిస్ కేరళ గాయత్రి ప్రాంతీయ విజేతలుగా నిలిచారు.
పోటీలకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన డైరెక్టర్ గీతా కృష్ణ, సినీ నటులు, మోడల్ డాక్టర్ అజ్మల్ అమీర్, నటి అంబికా, మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా దీపికా, నటి నిఖితా నారాయణ్, డిజైనర్ నజీమోన్ పరయిల్ జడ్జీలుగా వ్యవహరించారు.
మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా
మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2015 అందాల కిరీటాన్ని కేరళకు చెందిన ఎలీనా గెలుచుకుంది.
మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా
హైదరాబాద్లోని మారియట్ హోటల్లో నిర్వహించిన ఫైనల్స్లో ఐదు రాష్ట్రాలకు చెందిన 17 మంది భామలు అందాల కిరీటం కోసం పోటీపడ్డారు.
మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా
అందాల పోటీలో కర్ణాటకకు చెందిన నేహాశెట్టి, కేరళకు చెందిన గాయత్రి ఫస్ట్, సెకండ్ రన్నరప్గా నిలిచారు.
మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా
హైదరాబాద్లోని మారియట్ హోటల్లో నిర్వహించిన ఈ ఫైనల్స్లో అందాల భామలు తళుక్కుమన్నారు.
మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా
భారత వనితలోని భావ వ్యక్తీకరణ స్వేఛ్చను, మేధస్సును వెలికితీయడం ఈ బ్యూటీ కాంటెస్ట్ ముఖ్య ఉద్దేశం. దక్షణ భారతదేశ యుతను, సంస్కృతి సాంప్రదాయాలనూ ఈ కార్యక్రమం ఒక్కచోటికి చేర్చి వీటి ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది.
మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా
మిస్ సౌతిండియా పెజెంట్ పెగాసస్ ఈవెంట్ మేకర్స్ వారి సృష్టి. అదే విధంగా మిస్ తమిళనాడు నజ్రీన్, మిస్ తెలంగాణ టీనా మంగ్వానీ, మిస్ కర్ణాటక శ్రీనిధి, మిస్ కేరళ గాయత్రి ప్రాంతీయ విజేతలుగా నిలిచారు.
మిస్ సౌతిండియాగా కేరళ భామ ఎలీనా
పోటీలకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన డైరెక్టర్ గీతా కృష్ణ, సినీ నటులు, మోడల్ డాక్టర్ అజ్మల్ అమీర్, నటి అంబికా, మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా దీపికా, నటి నిఖితా నారాయణ్, డిజైనర్ నజీమోన్ పరయిల్ జడ్జీలుగా వ్యవహరించారు.