విశాఖ ఐటీ హబ్! పెట్టుబడులకు అమెరికా సంస్థలు
హైదరాబాద్: అమెరికాకు చెందిన ఐటీ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఇటీవల ఐటీ శాఖ ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటించింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ సంస్థ పెట్టుబడులు పెట్టే విషయమై పలు దఫాలుగా వీరితో చర్చలు జరిపింది.
అమెరికాలోని 48 ఐటీ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ఐటీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఐటీ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చ్పట్టే చర్యలు, విధానాలను వారు వివరించారు. పెట్టుబడులు పెడితే ఇచ్చే రాయితీల పైన కూడా వారికి ఐటీ ప్రతినిధులు తెలిపారు.
దీంతో అమెరికా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. ఒప్పందం తర్వాతే కంపెనీల పేర్లు వెల్లడించనున్నారు.

సింగపూర్ మాజీ ప్రధాని లీకున్ యూ మృతికి శాసన సభ సంతాపం
సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీకున్ యూ మృతికి తెలంగాణ శాసన సభ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, బిజెపి సభ్యులు సంతాపానికి మద్దతు తెలుపుతూ లీకున్ యూ గురించి ప్రసంగించారు. ఆధునిక సింగపూర్ రూపశిల్పిగా లీకున్ యూ దక్షిణాసియాకే ఆదర్శంగా నిలిచిన పాలకుడు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలిపారు.
-
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications