నేడే డీఎస్సీ మెరిట్ లిస్ట్.. నమ్మొద్దంటూ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లోని టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల కాగా, తదుపరి కీలక ప్రక్రియ మొదలైంది. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెరిట్ లిస్ట్ను అధికారులు ఈరోజు(శుక్రవారం) తేదీన విడుదల చేయనున్నారు.
ఈ జాబితా జిల్లా వారీగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు తమ ర్యాంకును చూసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అయితే, ఈ సమయంలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, డబ్బులు వసూలు చేసే దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, అధికారిక వెబ్సైట్లో వచ్చే సమాచారం మాత్రమే నమ్మాలని కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications