ఏపీ కొత్త సీఎస్గా అజయ్ కల్లం.. నెల రోజులే: ఆ తర్వాత దినేష్ కుమార్
ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి అంశంపై నెలకొన్న సందిగ్ధతకు సోమవారం నాడు తెరపడింది. కొత్త సీఎస్గా అజయ్ కల్లంకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
విజయవాడ: ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి అంశంపై నెలకొన్న సందిగ్ధతకు సోమవారం నాడు తెరపడింది. కొత్త సీఎస్గా అజయ్ కల్లంకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
మరో విషయం ఏమంటే.. అజయ్ కల్లం కేవలం నెల రోజులు మాత్రమే సీఎస్గా కొనసాగుతారు. 1983 బ్యాచ్కు చెందిన అజయ్ పదవికాలం ఈ ఏడాది వచ్చే నెల 31వ తేదీన (మార్చి 31) ముగియనుంది.

అజయ్ కల్లం తర్వాత దినేష్ కుమార్ సీఎస్గా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ టక్కర్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో అజయ్ కల్లంకు అవకాశమివ్వాలని నిర్ణయించారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications