విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, మేలు చేశారు: గంటా కారును అడ్డుకున్న విద్యార్థులు

ఏయూ సంస్కృత విభాగం ప్రొఫెసర్ ఏడుకొండలును విభాగాధిపతి హోదా నుంచి తొలగించి అనంతరం ఆయనపై విచారణ కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏయూ సంస్కృత విభాగం ప్రొఫెసర్ ఏడుకొండలును విభాగాధిపతి హోదా నుంచి తొలగించి అనంతరం ఆయనపై విచారణ కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

బాత్రూంలో కండోమ్స్, క్లాస్‌లో ఆ పాఠాలు, అమ్మాయిలు ముందు వరుసలో | Oneindia Telugu

ఏయూ షాక్: ముందువరుసలో అమ్మాయిలు, బాత్రూంలో కండోమ్స్, క్లాస్‌లో ఆ పాఠాలు ఏయూ షాక్: ముందువరుసలో అమ్మాయిలు, బాత్రూంలో కండోమ్స్, క్లాస్‌లో ఆ పాఠాలు

గంటాను అడ్డుకున్న విద్యార్థులు

గంటాను అడ్డుకున్న విద్యార్థులు

మంగళవారం ఏయూలో జరిగిన ఏపీ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో సంస్కృత విభాగం విద్యార్థినులు, పరిశోధకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంత్రి గంటా శ్రీనివాస రావు కారును అడ్డగించారు. ఆయన కారు ఎదుట ముందు బైఠాయించారు.

అందుకే మళ్లీ లైంగిక వేధింపులు

అందుకే మళ్లీ లైంగిక వేధింపులు

ఏడుకొండలును విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. గతంలో ఆరోపణలు వచ్చినప్పడు యూనివర్సిటీ యాజమాన్యం తగిన విధంగా స్పందించకపోవడం వల్లే మళ్లీ లైంగిక వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నప్పటికీ అటెండెన్స్ వేయడం లేదని ఆరోపించారు.

అలా ప్రొఫెసర్‌కు మేలు చేశారు

అలా ప్రొఫెసర్‌కు మేలు చేశారు

ఆయనపై గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సర్వీసు రిజిస్టర్లో రాయకుండా ఆయనకు మేలు చేశారని విద్యార్థులు మండిపడ్డారు. ఈ మేరకు గంటాకు వినతిపత్రం ఇచ్చారు.

ఏం చర్యలు తీసుకోవాలో చెప్పిన గంటా

ఏం చర్యలు తీసుకోవాలో చెప్పిన గంటా

దీనిపై మంత్రి గంటా మాట్లాడారు. పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వర రావును ఆదేశించారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై తన నిర్ణయం చెప్పారు. ఏడుకొండలును తొలుత విభాగాధిపతి పదవి నుంచి తొలగించి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

English summary
On Tuesday, students of the Sanskrit department, whose HOD Professor K Yedukondalu is the eye of the storm on the campus, approached the state human resource development minister Ganta Srinivasa Rao, who promised a full scale inquiry. Ganta said that committee would be formed, which if required will be headed by a sitting district judge.The students have also filed a complaint with the Three Town police against Professor Yedukondalu and cops have confirmed that they are investigating the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X