AP Budget 2023-24: సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనే తమ ప్రభుత్వ లక్ష్యం: బుగ్గన
కాసేపట్లో ఏపీ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా మంగళవారం రోజున గవర్నర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి మొత్తం 9 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం రోజున ప్రభుత్వం 2023-24 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. మార్చి 17వ తేదీన బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.దీనికి ఆర్థికశాఖ మంత్రి సమాధానాలు కూడా ఇస్తారు.మార్చి 19వ తేదీన ఆదివారం కూడా సమావేశాలు ఉంటాయి.
ఈసారి బడ్జెట్ సంక్షేమంను దృష్టిలో ఉంచుకునే ఉంటుందని చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు.మార్చి 21వ తేదీ, 22వ తేదీల్లో ఉగాది సందర్భంగా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 24వ తేదీన బడ్జెట్ ఆమోదం కోసం బిల్లును సభలో ప్రవేశపెడతారు. పెన్షన్ను రూ.3వేలు పెంచాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం

-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications