మచ్చలేని మోడీ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు భయపడేస్థాయిలో దేశంలో అవినీతిని ప్రోత్సహించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. బెజవాడలో రాష్ట్రస్థాయి బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నేతలు హాజరయ్యారు. పురంధేస్వరి, కన్నా లక్ష్మీనారాయణలు కూడా పాల్గొన్నారు. దేశంలో అవినీతిరహిత ప్రభుత్వాన్ని మోడీ నడుపుతున్నారన్నారు. గత రెండున్నరేళ్లలో అవినీతి మచ్చ లేదన్నారు.












Click it and Unblock the Notifications