కావాలని పైప్ తొలగించారని చెప్పలేం: 'జగన్ చాంబర్లోకి నీళ్లు' సిఐడి చీఫ్
నూతన అసెంబ్లీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ కార్యాలయంలోకి నీళ్లు రావడంపై ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావు మంగళవారం నాడు స్పందించారు.
విజయవాడ: నూతన అసెంబ్లీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ కార్యాలయంలోకి నీళ్లు రావడంపై ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావు మంగళవారం నాడు స్పందించారు.
జగన్ కార్యాలయంలో లేదా అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని తేలిందని చెప్పారు. అలాగే, ఎవరో కావాలని పైపు తొలగించారని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ అంశంపై దర్యాఫ్తు ఇంకా పూర్తి కాలేదని, కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

మరోవైపు, అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్కు సంబంధించిన పలు ఆస్తుల వేలం ప్రక్రియకు సంబంధించి సీఐడీ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులను హైకోర్టు ఆదేశాల మేరకు వేలం వేసేందుకు సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు ఏర్పాట్లు చేశారు.
వాటి ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 19వరకు, అక్షయ గోల్డ్కు సంబంధించి ఈ నెల 20లోపు బిడ్లు సమర్పించాలని సీఐడీ తెలిపింది.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications