బోటు ప్రమాదం: ప్రమాదస్థలిని పరిశీలిస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఫెర్రీఘాట్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విజయవాడలో జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Recommended Video
Boat
capsizes
in
Vijayawada
:
బోటు
ప్రమాదంలో
తప్పు
ప్రయాణికులదే
!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఫెర్రీఘాట్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విజయవాడలో జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
దేవుడా! ఒక్కసారి బతికించు: బోటు ప్రమాదం చివరి నిమిషంలో, సీపీఐ నారాయణ సోదరి మృతి
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో చంద్రబాబు అమరావతిలో లేరు. కేరళ పర్యటనలో ఉన్నారు. సోమవారం విజయవాడకు చేరుకున్న ఆయన నేరుగా బోటు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు.
చంద్రబాబు వెంట మంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఉన్నారు.
Comments
river boating boat accident boat turn down krishna boat accident andhra pradesh vijayawada chandrababu naidu నరేంద్ర మోడీ కేటీఆర్ అఖిలప్రియ ఫెర్రీ ప్రమాదం బోటు ప్రమాదం పడవ ప్రమాదం పడవ బోల్తా చంద్రబాబు నాయుడు రివర్ బోటింగ్ విజయవాడ
English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu visited Feri Ghat on Monday morning.
Story first published: Monday, November 13, 2017, 11:37 [IST]