ఏపీ డీజీపీ సాంబశివరావుకు తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.

ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనకే వస్తోన్న కాన్వాయ్ లోని వాహనం ఢీకొంది. ఈ క్రమంలో కాన్వాయ్ లోని వాహనాలు కూడా ఒకదానినొకటి ఢీకొన్నాయి. డీజీపీ వాహనం సహా కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి.

AP DGP Sambasiva Rao Escaped from a Road Accident at Tanuku

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. డీజీపీ సాంబశివరావు వెంటనే మరో వాహనంలో విజయవాడ వెళ్లిపోయారు. డీజీపీ కాన్వాయ్ కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+