కెవీపీ తెచ్చే పర్సంటేజీలతో జగన్ సభలు,ఆయన సిఎం కాలేడు
ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి:ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపి కెవీపీ రామచంద్రరావు ఢిల్లీ నుండి తెచ్చిన పర్సంటేజీలతో జగన్ సభలు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు.తమ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ది పనులు చేస్తోంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి విమర్శించారు.

ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కంటున్నారని, అది ఎప్పటీకి నెరవేరదన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు.కాంగ్రెస్ పార్టీ ఎంపి కెవీపి రామచంద్రరావుతో జగన్ కు ఉన్న సంబంధాలు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
టిడిపిని విమర్శించేందుకే జగన్ బహిరంగసభలను నిర్వహిస్తున్నారని మంత్రి దేవినేని ఉమ మహేశ్వర్ రావు ఆక్షేపించారు.
More From
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications