గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాబ్ మేళా

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ లో జాబ్ మేళా జరిగింది. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు అధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, డా కోడెల సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 8 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. చదువు పూర్తయిన విద్యార్ధులకు కంపెనీలను అప్రోచ్ కాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వాళ్లకు ఇదొక మంచి అవకాశమని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తెలిపారు.

English summary
AP Speaker Kodela launches Mega Job Mela in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X