ఎపిఎన్జీవో సమ్మె: హైకోర్టు బెంచ్ భిన్నాభిప్రాయాలు

ఎపిఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమని వేసింది ప్రజాప్రయోజన వ్యాజ్యమేనని ప్రధాన న్యాయముర్తి చెప్పారు. సమ్మె చట్ట విరుద్ధం వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సమ్మెపై వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం చెల్లదని మరో న్యాయమూర్తి భాను చెప్పారు. పిటిషన్దారు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.
కాగా, ఎపిఎన్జీవోల సమ్మెపై ద్విసభ్య బెంచ్ నుండి విరుద్ధంగా తీర్పు రావడంతో దానిని త్రిసభ్య బెంచ్కు అప్పగించారు. మరో న్యాయమూర్తి ఎపిఎన్జీవోల సమ్మెపై తీర్పు చెప్పనున్నారు. ఇది ఉత్కంఠగా మారింది.
కాగా, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోలు ఇటీవల సమ్మె చేసిన విషయం తెలిసిందే. వారు పద్దెనిమిది రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మె చట్టవిరుద్ధమని ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు తీర్పు వెలువడింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications