అరకు ఎంపి కొత్తపల్లి గీతకు డెంగ్యూ ఫీవర్...ఢిల్లీ లోహియా ఆస్పత్రిలో చికిత్ప
అరకు నియోజకవర్గం పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ ఫీవర్ బారిన పడినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఆమె ఢిల్లీ లోని రామ్ మనోహర్ లోహయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంపి గీతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఎంపి కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయితే మరో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని , అందువల్ల అప్పటివరకు లోహియా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని ఎంపీ కార్యాలయం పేర్కొంది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications