రాజీనామాలు చేస్తేనే: అశోక్ బాబు హెచ్చరిక

విభజనను సమర్థించే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.రాయలసీమ అభివృద్ధికి కేంద్ర చేయూతనివ్వాలని కోరారు. ప్రజలతో కలిసి ఉద్యమంలోకి రాకపోతే రాజకీయ నాయకుల భవిష్యత్ కు శుభం కార్డు పడుతుందన్నారు. సమైక్యాంధ్రలోనే 2014 ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. కేబినేట్ నోట్ తిరస్కరించి కేంద్ర మంత్రులు బయటకు రావాలన్నారు.
ఈనెల 24న కొంత మంది సీమాంధ్ర ఎంపీల రాజీనామాలతో కాంగ్రెస్పై మరింత ఒత్తిడి పెరుగుతుందని అశోక్బాబు అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్నప్పుడు తెలంగాణ నోట్ ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర చేయూత ఇవ్వాలని ఆయన కోరారు.
సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కాంగ్రెసు అధిష్టానాన్ని తాకాలంటే సీమాంధ్ర ప్రజలంతా ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ బయలుదేరిన వారు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు అధిష్టానం తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తే అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని వారు చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications