మోసం: ఏపీ బీజేపీ నేత కందుల కొడుకుపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కడప: ఏపీలో బీజేపీ నాయకుడు కందుల శివానంద రెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి పైన ఓ మహిళా ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఓబుల్ రెడ్డి తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని వాసవీ రెడ్డి అనే అసిస్టెంట్ ప్రొపెసర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
బుధవారం ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితురాలు.. తనను ఓబుల్ రెడ్డి మాయమాటలతో మోసం చేసి, పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాను శివానందరెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో పని చేశానని చెప్పారు.

ఆ సమయంలో ఓబుల్ రెడ్డితో పరిచయం ఏర్పడిందన్నారు. తనను ప్రేమించానని చెప్పిన ఓబుల్ రెడ్డి.. ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పారు. వాసవి ఫిర్యాదుపై కందుల ఓబుల్ రెడ్డి స్పందించటవలసి ఉంది. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాఫ్తు చేస్తామని పోలీసులు చెప్పారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications