బాలాపూర్ లడ్డు 9.26 లక్షలు: దక్కించుకున్న తీగల

వేలంలో లడ్డూను దక్కించుకున్న తీగల మాట్లాడుతూ.. వేలం పాటలో లడ్డూను కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. లడ్డూను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తదితరులకు పంపిణీ చేస్తానని చెప్పారు. లడ్డూ వేలంపాటలో వచ్చిన డబ్బును బాలాపూర్ గ్రామ అభివృద్ధికి ఉపయోగించడం అభినందనీయమన్నారు.
కాగా, ట్యాంకుబండ్ పైన నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి భారీగా నిలిచిపోయిన గణనాథులను ట్యాంకుబండు ఎన్టీఆర్ మార్గం సమీపంలో క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. భక్తులు, యువకులు పెద్ద ఎత్తున నిమజ్జనానికి తరలి వచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ నృత్యాలు చేస్తున్నారు.
మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని ఈ రోజు నిమజ్జనానికి తరలించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం పూజలు చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications