టిడిపిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేబండారు: లోకసభకి ఆదాల?

రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, అందుకే తెలుగుదేశం అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నట్టు సత్యానంద రావు చెప్పారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గుడిపూడి రవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన రాజును కూడా పార్టీలో చేర్చుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఆదాల?
నెల్లూరు లోక్సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా ఆదాల ప్రభాకర రెడ్డిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన టిడిపిలో చేరే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. ముందు ఆయనను నెల్లూరు రూరల్ అభ్యర్థిగా నిలపాలని అనుకొన్నా ఆదాల ఎంపీ సీటుపై ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
27న డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రకటన
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఈ నెల 27న తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. డిఎల్ రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 27 నాటికి 35 సంవత్సరాలు అవుతోంది. అదేరోజు ఆయన నిర్ణయం తీసుకోనున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications