టిడిపిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేబండారు: లోకసభకి ఆదాల?

రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, అందుకే తెలుగుదేశం అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నట్టు సత్యానంద రావు చెప్పారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గుడిపూడి రవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన రాజును కూడా పార్టీలో చేర్చుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఆదాల?
నెల్లూరు లోక్సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా ఆదాల ప్రభాకర రెడ్డిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన టిడిపిలో చేరే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. ముందు ఆయనను నెల్లూరు రూరల్ అభ్యర్థిగా నిలపాలని అనుకొన్నా ఆదాల ఎంపీ సీటుపై ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
27న డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రకటన
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఈ నెల 27న తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. డిఎల్ రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 27 నాటికి 35 సంవత్సరాలు అవుతోంది. అదేరోజు ఆయన నిర్ణయం తీసుకోనున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications