'తన ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా?'
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్టు తరలిపోతుంటే చంద్రబాబు దానిని ఆపకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఏపీలో ఉన్న మిగతా పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయని ఆయన దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఆనాడు ఎంతో కష్టపడి మన్నవరం ప్రాజెక్ట్ను సాధించారని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వల్ల పరిశ్రమలు వస్తాయని చెబుతున్న టీడీపీ నేతల మాటలన్నీ వట్టి భూటకమన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సాధన కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని, తన ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications