విశాఖకు మరిన్ని పెద్ద కంపెనీలు, లక్ష ఐటీ ఉద్యోగాలు: బాబు, లోకేష్ల ఆకాంక్ష!
విశాఖపట్టణం: కాన్డ్యూయెంట్ మంచి కంపెనీ అని, రియల్ టైంలో ఇక్కడ నుంచి అమెరికాకు సేవలు అందించేలా మన ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. గురువారం విశాఖలో పలు కంపెనీలను ఆయన ప్రారంభించారు.
Recommended Video

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విశాఖలో 25 వేల నుంచి 30 వేల మంది పర్యాటకులు ఉండేలా హోటళ్ల నిర్మాణం జరిగితే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని సీఎం చెప్పారు.

అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఐటీ రంగంలో పెద్ద కంపెనీలు ఏపీకి వస్తున్నాయని, కాన్డ్యూయెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పెద్ద కంపెనీలని తెలిపారు.
కాన్డ్యూయెంట్ కంపెనీలో 92 వేల మంది పనిచేస్తున్నారని, పెద్ద నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని, ఇలాంటి పెద్ద కంపెనీలు విశాఖకు మరిన్ని రావాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications