స్త్రీల జోలికి వస్తారా: గోల్డ్ ఆంక్షలపై బొండా
కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లధనం విషయంలో కేంద్రం అత్యుత్సాహానికి పోతోందని ఆయన విమర్శించారు. ఇప్పుడు బంగారం జోలికి వచ్చారని... దాని జోలికి వస్తే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తాత, ముత్తాల నుంచి వస్తున్న ఆభరణాలకు లెక్కలు చెప్పమంటే, తాము చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. వివాహితులకు 500 గ్రాముల బంగారమే అని నిబంధనలు పెడుతున్నారని... అడ్డదిడ్డమైన నిబంధనలతో మహిళలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. బంగారమే లేని వాళ్లకు కేంద్రం ఏమైనా ఇస్తుందా? అని ప్రశ్నించారు. తుగ్లక్ పాలనకు తెరతీస్తే సహించబోమని అన్నారు.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications